భారత్ పరిస్థతి చూసి హృదయం ముక్కలైంది: సత్య నాదెళ్ల

భారత్ లో పరిస్థితి చూసి నా హృదయం ముక్కలైందని, ఆక్సిజన్ పరికాల కొనుగోలు లో భారత్ కు మద్ధతిస్తామని మైక్రోస్టాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. భారత్ కు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ వనుల్ని ఉపయోగిస్తామన్నారు. ఈ క్లిష్ట పరిస్థితు్లో భారత్ కు సహాయమందించేందుకు రూ.135 కోట్ల సహాయ నిధి అందిస్తున్నట్లు వెల్లడించారు. భారత్ కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన అమెరికాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Written By: Suresh, Updated On : April 26, 2021 2:31 pm
Follow us on

భారత్ లో పరిస్థితి చూసి నా హృదయం ముక్కలైందని, ఆక్సిజన్ పరికాల కొనుగోలు లో భారత్ కు మద్ధతిస్తామని మైక్రోస్టాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. భారత్ కు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ వనుల్ని ఉపయోగిస్తామన్నారు. ఈ క్లిష్ట పరిస్థితు్లో భారత్ కు సహాయమందించేందుకు రూ.135 కోట్ల సహాయ నిధి అందిస్తున్నట్లు వెల్లడించారు. భారత్ కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన అమెరికాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.