జాతీయం - అంతర్జాతీయంరైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదల

రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదల

9 వ విడత పీఎం కిసన్ నిధులను ప్రధాని మోదీ రిలీజ్ చేశారు. దేశ వ్యాప్తంగా సుమారు రూ. 19,500 కోట్ల మొత్తాన్ని రైతుల అకౌంట్లోకి క్రెడిట్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని ఈ అమౌంటన్ ను రిలీజ్ చేశారు. సుమారు 9.75 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నిధి వెళ్తుంది. ఆగస్టు- నవంబర్ పీరియడ్ కు సంబంధించిన అమౌంట్ ను రిలీజ్ చేశారు. పీఎం కిసాన్ వెబ్ సైట్ లో రైతులు తమ వివరాలను తెలుసుకోవచ్చు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Cooperative Sector : దేశంలో సహకార రంగం ఎలా విస్తరిస్తుందో తెలుసుకుందామా?

Cooperative Sector : సహకార రంగం.. కోఆపరేటివ్ సెక్టర్ భారత్ లో జనానికి కనెక్ట్ అయిన సహకార రంగం ఎప్పటి నుంచో ఉంది. ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉంది. ప్రైమరీ అగ్రికల్చర్...

Good news for rural farmers : గ్రామీణ రైతులకు శుభవార్త.. రూ.5 లక్షల వరకు లోన్.. అర్హులు ఎవరంటే?

Good news for rural farmers : భారతదేశంలో వ్యవసాయాన్ని చేసే రైతులు 70 శాతం మంది ఉన్నారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ పై కూడా ఆధారపడేవారు చాలామంది ఉన్నారు. అయితే...

Most Popular

Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....