ఐపీఎల్ నిర్వహణపై గంగూలీ కీలక ప్రకటన

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కళ తప్పుతున్నట్లు కనిపిస్తోంది. కరోనా వైరస్ పంజా విసురుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కరొక్కరుగా జట్లను వీడుతున్నారు. ఈ పరిణామాల మధ్య భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు అధినేత సౌరబ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్ 2021 లో నిర్వహణలో ఇప్పటిదాకా ఎలాంటి కీలక మార్పులు చేయదలచుకోలేదని తేల్చి చెప్పారు. షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు ఉండబోవట్లేదని తెలిపారు.

Written By: Suresh, Updated On : April 27, 2021 10:53 am
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కళ తప్పుతున్నట్లు కనిపిస్తోంది. కరోనా వైరస్ పంజా విసురుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కరొక్కరుగా జట్లను వీడుతున్నారు. ఈ పరిణామాల మధ్య భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు అధినేత సౌరబ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్ 2021 లో నిర్వహణలో ఇప్పటిదాకా ఎలాంటి కీలక మార్పులు చేయదలచుకోలేదని తేల్చి చెప్పారు. షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు ఉండబోవట్లేదని తెలిపారు.