
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటట్లో 96,121 మంది నమూనాలు పరీక్షించగా 4,417 కేసులు నమోదయ్యాయి. 38 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 5,773 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 46,126 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్ లో తెలిపింది.