Huzurabad: హుజూరాబాద్ లో దళితుల ధర్నా.. రాస్తారోకో

కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ లో దళితులు ధర్నాకు దిగారు. దళితులు చేపట్టిన రాస్తారోకోతో వరంగల్ – కరీంనగర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దళిత బంధు అందరికి ఇవ్వాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో దళితుల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో దళితులు వాగ్వాదానికి దిగారు.

Written By: Suresh, Updated On : August 14, 2021 11:58 am
Follow us on

కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ లో దళితులు ధర్నాకు దిగారు. దళితులు చేపట్టిన రాస్తారోకోతో వరంగల్ – కరీంనగర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దళిత బంధు అందరికి ఇవ్వాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో దళితుల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో దళితులు వాగ్వాదానికి దిగారు.