కృనాల్ పాండ్యాకు కరోనా.. మ్యాచ్ వాయిదా

శ్రీలంక టూర్ లో ఉన్న ఇండియన్ టీమ్ లో కరోనా కలకలం రేపింది. ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా ఈ వైరస్ బారిన పడ్డాడు. దీంతో మంగళవారం జరగాల్సిన రెండో టీ20ని వాయిదా వేశారు. ప్రస్తుతం రెండు జట్లు ఐసోలేషన్ లో ఉన్నాయి. ఒకవేళ టీమ్స్ లోని అందరూ ప్లేయర్స్ నెగటివ్ గా తేలితే బుధవారం ఈ రెండో టీ20 నిర్వహిస్తారు.

Written By: Suresh, Updated On : July 27, 2021 4:04 pm
Follow us on

శ్రీలంక టూర్ లో ఉన్న ఇండియన్ టీమ్ లో కరోనా కలకలం రేపింది. ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా ఈ వైరస్ బారిన పడ్డాడు. దీంతో మంగళవారం జరగాల్సిన రెండో టీ20ని వాయిదా వేశారు. ప్రస్తుతం రెండు జట్లు ఐసోలేషన్ లో ఉన్నాయి. ఒకవేళ టీమ్స్ లోని అందరూ ప్లేయర్స్ నెగటివ్ గా తేలితే బుధవారం ఈ రెండో టీ20 నిర్వహిస్తారు.