కరోనాపై మరోసారి సమీక్ష చేయనున్న సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాపై మరోసారి సమీక్ష జరపనున్నారు. ఇప్పటికే మంత్రి హరీష్ రావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రగతి భవన్ లో జరగనున్న ఈ సమావేశానికి చేరుకున్నారు. నిన్న దాదాపు అర్ధరాత్రి వరకు సమీక్ష నిర్వమించిన ముఖ్యమంత్రి సోమవారం మరోసారి కరోనా పరిస్థితులపై అధికారుల నుంచి వివరాలు సేకరించనున్నారరు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పంపిణీతో పాటు పరీక్షల సంఖ్య పెంచడం, అలాగే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ల కొరతపై సమీక్ష చేయనున్నారు.

Written By: Suresh, Updated On : May 10, 2021 1:59 pm
Follow us on

ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాపై మరోసారి సమీక్ష జరపనున్నారు. ఇప్పటికే మంత్రి హరీష్ రావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రగతి భవన్ లో జరగనున్న ఈ సమావేశానికి చేరుకున్నారు. నిన్న దాదాపు అర్ధరాత్రి వరకు సమీక్ష నిర్వమించిన ముఖ్యమంత్రి సోమవారం మరోసారి కరోనా పరిస్థితులపై అధికారుల నుంచి వివరాలు సేకరించనున్నారరు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పంపిణీతో పాటు పరీక్షల సంఖ్య పెంచడం, అలాగే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ల కొరతపై సమీక్ష చేయనున్నారు.