కేసీఆర్, కేటీఆర్ పై బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై మరోసారి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మాట్లాడుతూ కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పేక మేడ లాగా కూలిపోతుందని ఎంపీ జోస్యం చెప్పారు. అంతటితో ఆగని ఆయన మంత్రి కేటీఆర్ ఈ  జన్మలో ముఖ్యమంత్రి కాలేరని కూడా వ్యాఖ్యానించారు.

Written By: Suresh, Updated On : June 27, 2021 2:26 pm
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై మరోసారి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మాట్లాడుతూ కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పేక మేడ లాగా కూలిపోతుందని ఎంపీ జోస్యం చెప్పారు. అంతటితో ఆగని ఆయన మంత్రి కేటీఆర్ ఈ  జన్మలో ముఖ్యమంత్రి కాలేరని కూడా వ్యాఖ్యానించారు.