మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ ప్రభుత్వం

మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే వ్యాఖ్యానించారు. శనివారం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్, ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం అయిన నేపథ్యంలో రామ్ దాస్ అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ పవార్ మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి నుంచి బయటికి వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చేతులు కలపాలని కోరారు.

Written By: Suresh, Updated On : July 18, 2021 2:00 pm
Follow us on

మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే వ్యాఖ్యానించారు. శనివారం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్, ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం అయిన నేపథ్యంలో రామ్ దాస్ అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ పవార్ మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి నుంచి బయటికి వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చేతులు కలపాలని కోరారు.