గ్రామాల్లో కరోనా నివారణపై అవగాహన కల్పించాలి

కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో జిల్లా స్థాయి, మండల స్థాయి గ్రామ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మహబూబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పరిస్థితులను ఆయా జిల్లా కలెక్టర్లు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే జరుగుతన్న నేపథ్యంలో జ్వరం ఉన్నట్లు తేలితే వెంటనే వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని మంత్రి తెలిపారు.

Written By: Suresh, Updated On : May 7, 2021 2:27 pm
Follow us on

కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో జిల్లా స్థాయి, మండల స్థాయి గ్రామ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మహబూబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పరిస్థితులను ఆయా జిల్లా కలెక్టర్లు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే జరుగుతన్న నేపథ్యంలో జ్వరం ఉన్నట్లు తేలితే వెంటనే వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని మంత్రి తెలిపారు.