KRMB: కేఆర్ఎంబీ కి ఏపీ ప్రభుత్వం లేఖ

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం కుడిగట్టు నుంచి విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఈ సందర్భంగా కోరింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 3-4 రోజుల్లో శ్రీశైలం జలాశయానికి మిగులు జలాలు వస్తాయన్న అంచనాలతో విద్యుత్ ఉత్పత్తి కోసం ఏపీ ప్రభుత్వం పర్మిషన్ అడిగింది.

Written By: Suresh, Updated On : September 14, 2021 11:30 am
Follow us on

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం కుడిగట్టు నుంచి విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఈ సందర్భంగా కోరింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 3-4 రోజుల్లో శ్రీశైలం జలాశయానికి మిగులు జలాలు వస్తాయన్న అంచనాలతో విద్యుత్ ఉత్పత్తి కోసం ఏపీ ప్రభుత్వం పర్మిషన్ అడిగింది.