Annamalai future : ఇటీవల స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో ఒక టాక్ నడిచింది. శశిథరూర్, అన్నామలై, తేజస్వి సూర్య ముగ్గురు హాజరయ్యారు. అన్నామలై మాట్లాడుతూ విజయ్ గెలవడం అనేది తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులకు సంకేతం అని.. ద్రవిడవాదానికి ముగింపు పడబోతోందని అర్థమవుతోంది. ఇది నిజం.
విజయ్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే తమిళనాడులో మార్పు మొదలైంది. అన్నాడీఎంకే ఈ ఎన్నికల తర్వాత కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తాయి. రెండు పార్టీలు బలంగా ఉంటే.. మూడో పార్టీ మనుగడ కష్టం. ఇప్పుడు చార్మ్ గల నాయకుడు అన్నాడీఎంకేకు లేరు. విజయ్, స్టాలిన్ బలంగా ఉన్నారు. రెండు పార్టీలు ఇప్పుడు పట్టున్నాయి.దీంతో అన్నాడీఎంకే ఉనికి లేకుండా పోయింది.
తమిళనాడులో అన్నామలై భవిష్యత్ ఇక ఉరుకులు పరుగులే. దీనిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
