ప్రధాని నివాసంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం

జమ్ముకశ్మీర్ కు చెందిన నేతలతో దిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. నేషనల్ కాన్పరెన్స్, పీపుల్స్ కాన్ఫరెన్స్, పీడీపీతో సహా 8 పార్టీలు ఈ సమావేశంలో భాగమయ్యాయి. సమావేశంలో పాల్గొనేందుకు గులాంనబీ ఆజాద్, ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దూల్లా, మెహబూబా ముఫ్తీ, యూసఫ్ తరిగామి తదితర కీలక నేతలు ఇదివరకు ప్రధాని నివాసానికి చేరుకున్నారు.

Written By: Suresh, Updated On : June 24, 2021 4:43 pm
Follow us on

జమ్ముకశ్మీర్ కు చెందిన నేతలతో దిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. నేషనల్ కాన్పరెన్స్, పీపుల్స్ కాన్ఫరెన్స్, పీడీపీతో సహా 8 పార్టీలు ఈ సమావేశంలో భాగమయ్యాయి. సమావేశంలో పాల్గొనేందుకు గులాంనబీ ఆజాద్, ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దూల్లా, మెహబూబా ముఫ్తీ, యూసఫ్ తరిగామి తదితర కీలక నేతలు ఇదివరకు ప్రధాని నివాసానికి చేరుకున్నారు.