
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అమెరికా అధ్యక్షడు ట్రంప్పై అమెరికా కంపెనీలు కేసులు పెట్టాయి. చైనా వస్తువులపై అమెరికా విధించిన 300 బిలియన్ డాలర్ల సుంకాలను కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చైనా ఉత్పత్తులను దిగుమతి చేసుకునే అమెరికా సంస్థలపై ఈ సుంకాలు పెను ప్రభావం చూపిస్తున్నాయని కంపెనీ ప్రతిపిధులు పేర్కొంటున్నారు. అమెరికా మోథో హక్కులను దుర్వినియోగిపరుస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ట్రంప్పై 3500 కంపెనీలు ప్రభుత్వంపై కేసులు వేశాయి. వీటిలో టెస్లా, ఫోర్ట్ వంటి కంపెనీలు ఉన్నాయి.
Also Read: ఉమాభారతికి కరోనా పాజిటివ్