
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి తనదైన శైలిలో ట్విట్టర్ లో సెటైర్లు వేశారు.
‘మద్యం’ పై మరో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!
పెద నాయుడు, చిన నాయుడు అనే తండ్రీ కొడుకుల కుటుంబం ఏపీ నుంచి తప్పిపోయి హైదరాబాద్లో ఉండిపోయిందని ట్వీట్ చేశారు. వారిద్దరినీ బలవంతంగా వ్యాన్ ఎక్కించి మా రాష్ట్రానికి పంపండని కోరారు.
కరోనా కేసులు తక్కువగా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం: పవన్
విమానంలొనే వైజాగ్ వెళ్తానని రెండు రోజులుగా మారాం చేస్తున్నావ్. కారులో అయితే ఆరేడు గంటల ప్రయాణమే కదా అంటూ పోస్ట్ చేశారు. ప్రభుత్వం నియమించిన కమిటీలో ఐఏఎస్లు తప్ప నిపుణులు లేరన్న బాబు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అచ్చెన్నాయుడు నేతృత్వంలో కమిటీ వేయటాన్ని ఎద్దేవ చేశారు.