spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Politics: వైసీపీ నేతల ఆత్మహత్యలకు సొంత పార్టీ వారే కారణమా?

AP Politics: వైసీపీ నేతల ఆత్మహత్యలకు సొంత పార్టీ వారే కారణమా?

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల ఆగడాలు హద్దు మీరుతున్నాయి. దీంతో సొంత పార్టీ నేతలపైనే వారి ప్రతాపం కొనసాగుతోంది. భూకబ్జాలు, వేధింపులతో సతమతమవుతున్నారు. ఫలితంగా ప్రాణాలే తీసుకుంటున్నారు. దీనికి గతంలో కూడా చాలా సంఘటనలు జరిగిన విషయాలు తెలిసినవే. కానీ ఈ మధ్య కాలంలో వైసీపీ నేతల తీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. సొంత పార్టీ కార్యకర్తలపైనే వారి ప్రతాపం చూపిస్తున్నారు. దీంతో వారు చేసేది లేక ప్రాణాలు తీసుకుంటున్నారు. అయినా వారి తీరులో మార్పు కానరావడం లేదు.

AP Politics
pardha saradhi

తాజాగా కుప్పం నియోజకవర్గంలోని వైసీపీ నేత పార్థసారధి తన చావుకు సొంత పార్టీ నేతలే కారణమని సెల్ఫీ వీడియో తీసుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఎంతో కష్ట పడినా గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇచ్చారు. తరువాత దాన్ని కూడా లాగేశారు. దీంతో ఆయన ఇక బతుకు వ్యర్థమని భావించి చివరకు తనువు చాలించాడు. చేసిన అప్పులు తీర్చలేక విగతజీవిగా మారాడు.

చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన ఓ నేత కూడా ఇలాగే సెల్ఫీ తీసుకుని అడవిలోకి వెళ్లినా ఎలాగోలా కాపాడారు. దీనికంతటికి కారణం వైసీపీ నేతలే కావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో ఏం జరుగుతోంది. సొంత పార్టీ నేతలే రాబందుల్లా పీక్కుతినేందుకు సిద్ధపడటం తెలిసిందే. ఇక ఎవరికి చెప్పుకునేదని వాపోతున్నారు.వైసీపీనేతల ఆగడాలు శృతిమించుతున్నాయని తెలుస్తోంది.

వైసీపీ అధికారంలోకి రాకముందు రూ.లక్షలు ఖర్చు పెట్టి పార్టీ కోసం పనిచేసినా తగిన గుర్తింపు లేదని వాపోతున్నారు. పైగా సొంత పార్టీ నేతలే తమకు అడ్డంకులు సృష్టిస్తూ భూ కబ్జాలు, అక్రమాలకు పాల్పడటంతో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు వదులుతున్నారు. కంచే చేను మేస్తే అన్నచందంగా వైసీపీ నేతల చేష్టలుంటున్నాయి. దీంతో ఎవరిని అడిగినా ఇదే సమాధానాలు వస్తున్నాయి. ఎక్కడేం లేకపోతే అక్క మొగుడే దిక్కు అన్న చందంగా వైసీపీ నేతలు సొంత పార్టీ వారినే టార్గెట్ చేసుకోవడం ఆశ్చర్యకరమే.

AP Politics
pardha saradhi

ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ బతికి బట్టకడుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. పార్టీలోనే అసమ్మతి ఉంటే ఇక పార్టీ ఎలా బతికి బట్ట కడుతుందనే వాదనలు వస్తున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి నేతల్లో అసంతృప్తి మరింతగా పెరిగిపోయే వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించే సందర్భాలు కూడా వస్తాయని జోస్యం చెబుతున్నారు. వచ్చే ఎన్నికలు జగన్ కు మరింత సవాలుగా మారనున్నాయని తెలుస్తోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper