Homeఆంధ్రప్రదేశ్‌అమరావతిలో వందల ఎకరాల భూములు కొన్నపేదలపై సిఐడి కేసులు

అమరావతిలో వందల ఎకరాల భూములు కొన్నపేదలపై సిఐడి కేసులు

ప్రభుత్వ విడుదల చేసే నిత్యావరస వస్తువుల కొనుగోలు, లోన్ సబ్సిడీ పొందడానికి పేదలకు ఇచ్చే కార్డు ఈ తెల్ల రేషన్‌ కార్డు అని అందరికి తెలుసు.. అయితే అమరావతిలో భూములు కొనుగోలు వ్యవహారంపై సిఐడి కేసు నమోదు చేసింది.

Read More:తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎన్టీఆర్ బాటలో జగన్

ల్యాండ్‌ పూలింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేప్టటింది. తెల్ల రేషన్‌ కార్డు కలిగిన 796 మందిపై కేసు నమోదు చేసింది. ఎకరానికి 3 కోట్ల రూపాయిల చొప్పున 300 కోట్ల రూపాయిలతో భూములు కొనుగోలు చేసినట్లు సిఐడి గుర్తించింది. తెల్లకార్డులు కలిగిన వారితో భూములు కొనుగోలు చేయించిన వారిపై ఆరా తీస్తోంది. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. మొత్తం 129 ఎకరాలు కొనుగోలు చేసిన 131 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్లు. పెద్ద కాకానిలో 43 మంది తెల్లకార్డు హోల్డర్లు 40 ఎకరాలు కొన్నారు. తాడికొండలో 188 మంది 180 ఎకరాలు, తుళ్లూరులో 238 మంది 243 ఎకరాలు, మంగళగిరిలో 148 మంది 133 ఎకరాలు, తాడేపల్లిలో 49 మంది 24 ఎకరాలు కొన్నారని సిఐడి గుర్తించింది.

Read More: అమరావతి భూ కుంభకోణంపై నిజాన్ని నిగ్గు తేల్చాలి

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version