
చాలా కాలం తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కలసి మీడియా ముందుకు వచ్చారు. కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహనా పెంచేందుకు… కరోనా బారీన పడకుండా ఉండేందుకు ఈ వీడియో ద్వారా చరణ్, ఎన్టీఆర్ ప్రజలకు కొన్ని సూచనలు ఇచ్చారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనలు పాటిస్తే కోవిడ్ 19 వైరస్ బారీన పడకుండా ఉండొచ్చు అని తెలిపారు. చేతులు మోచేతివరకు సబ్బుతో కడగడం, కరోనా వైరస్ తగ్గేవరకు తెలిసిన వారిని కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలని.. చెప్పారు. అంతేకాదు వేడి సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని నమ్మొద్దని. తెలిపారు.
https://www.youtube.com/watch?v=is6R2CMThyc