Homeబిజినెస్E-Shram Portal: మోదీ సర్కార్ తీపికబురు.. ఇలా చేస్తే రూ.2 లక్షల బెనిఫిట్..?

E-Shram Portal: మోదీ సర్కార్ తీపికబురు.. ఇలా చేస్తే రూ.2 లక్షల బెనిఫిట్..?

E-Shram Portale-Shram Portal: ర్వేరు వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చటానికి వేర్వేరు స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా మోదీ సర్కార్ అసంఘటిత రంగ కార్మికులకు ప్రయోజనం చేకూరేలా కొత్త పోర్టల్ ను లాంచ్ చేసింది. ఇశ్రమ్ వెబ్‌సైట్ ను మోదీ సర్కార్ అందుబాటులోకి తీసుకొని రాగా ఈ స్కీమ్ లో చేరడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు.

ఈ వెబ్ సైట్ లో పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేస్తునన్ సంక్షేమ పథకాల బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా పొందే అవకాశాలు ఉంటాయి. ప్రమాదంలో అంగవైకల్యం బారిన పడినా కూడా లక్ష రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

ఇశ్రమ్ పోర్టల్‌లోకి వెళ్లి లాగిన్ కావడం ద్వారా ఈ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ వివరాలను అందజేయడం ద్వారా స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత యూఏఎన్ నంబర్ ను సులభంగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఈ స్కీమ్ లో చేరని సంఘటిత కార్మికులు వెంటనే రిజిష్టర్ చేయించుకుంటే మంచిది. అసంఘటిత కార్మికులకు ప్రయోజనం కేంద్రం కొత్త స్కీమ్ లను అమలు చేస్తుండటంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version