విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

విశాఖపట్నంలో ఆధివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని ఓ లారీకి బ్రైకులు ఫెయిల్‌ కావడంతో ఆగిన్న వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కమే మృతి చెందారు. మధురవాడ వైపు వెళ్తున్న లారీ హనుమాన్‌ జంక్షన్‌ వద్దకు రాగానే బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో ఎదురుగా ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ జంక్షన్‌లో ప్రమాద సమయంలో ట్రాఫిక్‌ రద్దీ తక్కువకావడంతో పెను ముప్పు తప్పిందని స్థానికులు చర్చించుకంటున్నారు.

Written By: Suresh, Updated On : October 11, 2020 12:37 pm
Follow us on

విశాఖపట్నంలో ఆధివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని ఓ లారీకి బ్రైకులు ఫెయిల్‌ కావడంతో ఆగిన్న వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కమే మృతి చెందారు. మధురవాడ వైపు వెళ్తున్న లారీ హనుమాన్‌ జంక్షన్‌ వద్దకు రాగానే బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో ఎదురుగా ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ జంక్షన్‌లో ప్రమాద సమయంలో ట్రాఫిక్‌ రద్దీ తక్కువకావడంతో పెను ముప్పు తప్పిందని స్థానికులు చర్చించుకంటున్నారు.