విజయవాడ అమ్మవారిని దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ విజయవాడలో పర్యటించారు. నగరంలోని దుర్గా మాతను శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు దుర్గ గుడి ఈవో, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతంరం మోహన్ భగవత్ కు ఆలయ అధికారులు సత్కరించారు. ఈ సందర్భంగా దుర్గ గుడిలో జరుగుతున్న అభి.. పనుల గురించి తెలుసుకున్నారు.

Written By: Suresh, Updated On : October 10, 2020 11:40 am
Follow us on

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ విజయవాడలో పర్యటించారు. నగరంలోని దుర్గా మాతను శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు దుర్గ గుడి ఈవో, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతంరం మోహన్ భగవత్ కు ఆలయ అధికారులు సత్కరించారు. ఈ సందర్భంగా దుర్గ గుడిలో జరుగుతున్న అభి.. పనుల గురించి తెలుసుకున్నారు.