Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్జగన్‌, చంద్రబాబును తప్పుబట్టిన సోము వీర్రాజు

జగన్‌, చంద్రబాబును తప్పుబట్టిన సోము వీర్రాజు

సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబును బీజేపీ నేత సోము వీర్రాజు తప్పుబట్టారు. జగన్, చంద్రబాబుకు పోలవరంపై ఉన్న చిత్తశుద్ధి.. రాయలసీమ నీటి ప్రాజెక్ట్‌లపై లేదని విమర్శించారు. 2024లో బీజేపీ అధికారంలోకి వస్తే రాయలసీమ ప్రాజెక్ట్‌లకు పోలవరంలానే నిధులు ఇస్తామని ఆయన ప్రకటించారు. తమ పార్టీలో ఎవరు సీఎం అవుతారో తెలియదన్నారు. రాయలసీమ ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం బీజేపీ, జనసేనేనని సోమువీర్రాజు స్పష్టం చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular