Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్టీటీడీ ప్రతిష్ట మంటగలిపేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది: చంద్రబాబు

టీటీడీ ప్రతిష్ట మంటగలిపేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది: చంద్రబాబు

Chandrababu Naidu

అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం.. టీటీడీ ప్రతిష్ట మంటగలిపేలా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్టర్‌లో మండిపడ్డారు. దూరం నుంచి వచ్చిన భక్తులను కొండపైకి అనుమతించకపోగా.. లాఠీఛార్జి చేయడం హేయమని ఖండించారు. నిబంధనలకు విరుద్ధంగా 2 వేల మంది వైసీపీ శ్రేణులు.. కొండ మీద రాజకీయ ఊరేగింపులు చేస్తూ.. డ్రోన్లు ఎగురవేస్తుంటే భద్రతాధికారులు ఏం చేస్తున్నట్లు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటం పక్కన పెట్టి.. శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించాలని చంద్రబాబు కోరారు.

 

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version