Greater Nicobar project : గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్.. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ముందుండి ఈ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో పిటీషన్ ఫైల్ చేసింది ఆశిష్ కొటారీ.. కల్ప వ్రక్ష అనే ఎన్జీవో ఫౌండర్. దీనికి దాతలు ఎవరు అంటే విదేశీ కంపెనీలే.. భారత్ లో కార్పొరేట్ సంస్థలు.. భారత్ నిషేధించిన సంస్థలే ఈ సంస్థకు ఫౌండ్స్ వస్తున్నాయి. వీళ్లందరికీ చైనా ఫండింగ్ ఉన్నాయి. సపోర్టు ఉంది. రాహుల్ గాంధీ యూరప్ పర్యటనలో ఈ చైనా పండింగ్ సంస్థలను కలిశారు. ఇప్పుడు అవే గ్రేటర్ నికోబర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు పిటీషన్లు వేశాయి.
ఈ ఆశిష్ కొటారీ తండ్రి రజినీ కొటారీ.. ఈయన సీఎస్.బీఎస్ ఫౌండర్. విదేశీ నిధులు స్వీకరించారని భారత ప్రభుత్వం నిషేధించింది. వీళ్లందరికీ యోగేంద్ర యాదవ్, నందిని సుందర్, వైర్ లాంటి పచ్చి భారత వ్యతిరేక సామాజికవేత్తలతో కలిసి గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.
గ్రేటర్ నికోబర్ ఆందోళనలో బయట పడుతున్న విదేశీ కుట్రలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.