కొన్ని జట్లు మ్యాచ్‌లో సెంచరీలతో రాణిస్తాయి. కానీ చివరకు ఓడిపోతాయి.

Images source : google

మొత్తం ఐపీఎల్ సీజన్‌లో ఇలా సెంచరీలు చేసి ఓడిపోయిన జట్లు ఉన్నాయి.

Images source : google

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు. కానీ ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది.

Images source : google

2019 ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు. కానీ ముంబై జట్టుపై ఈ జట్టు ఓడిపోయింది.

Images source : google

సంజూ శాంసన్ కూడా 2019, 2021లో సెంచరీలు చేశాడు. కానీ మ్యాచ్ ఓడిపోయాడు.

Images source : google

రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్‌లో 2021, 2024లో సెంచరీలు చేసి ఓడిపోయాడు.

Images source : google

హషీమ్ ఆమ్లా ఐపీఎల్‌లో రెండు సెంచరీలు చేశాడు కానీ ఓడిపోయాడు.

Images source : google

వీరే కాకుండా ఇంకా శిఖర్ దావన్, సచిన్ టెండూల్కర్ వంటి వారు కూడా ఉన్నారు.

Images source : google