వచ్చే ఏడాది భారత్ - ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్..లార్డ్స్ లో టికెట్ల ధరలు పెంచారు

Images source: google

వచ్చ ఏడాది భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.

Images source: google

2025 జూన్ 20 నుంచి భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల మ్యాచ్ సిరీస్ జరుగుతుంది.

Images source: google

మూడవ టెస్ట్ జూలై 10న లార్డ్స్ మైదానం వేదికగా మొదలవుతుంది.

Images source: google

ఈ మ్యాచ్ ను పురస్కరించుకొని లార్డ్స్ మైదానంలో టికెట్ ధరలను నిర్వాహకులు పెంచారు.

Images source: google

ఒకవేళ ఐదు రోజులపాటు మ్యాచ్ చూడాలంటే అభిమానులు 120 -175 పౌండ్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.

Images source: google

ఇటీవల ఇంగ్లాండ్ - శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ టికెట్లను 115 -140 పౌండ్ల మధ్య విక్రయించారు.

Images source: google

టికెట్ ధరలు పెంచడంతో కేవలం 9,000 మంది మాత్రమే అభిమానులు హాజరయ్యారు.

Images source: google

అభిమానులు తక్కువ రావడంతో ఇంగ్లాండ్ కెప్టెన్ పోప్ ఆశ్చర్యానికి గురయ్యాడు

Images source: google