ఐపీఎల్ లో భారత ఆటగాళ్ల కోసం బీసీసీఐ సంచలన నిర్ణయం

Images source: google

వచ్చే ఏడాది వేసవిలో జరిగే ఐపీఎల్ -2025 కోసం బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.

Images source: google

మరికొద్ది రోజుల్లో మెగా వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Images source: google

ఈ క్రమంలోనే బీసీసీఐ భారత ఆటగాళ్ల కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

Images source: google

జట్లతో కుదుర్చుకున్న ఒప్పందంతోపాటు ఆడిన ప్రతి మ్యాచ్ కు ఆటగాడు 7.5 లక్షలు పొందుతాడు.

Images source: google

ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

Images source: google

ఐపీఎల్ లో ఆటగాళ్లలో నిలకడ, అత్యుత్తమ ప్రదర్శనను పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు జై షా ప్రకటించారు.

Images source: google

ఈ నిర్ణయం ద్వారా ఆటగాళ్లు వేలం ద్వారా వచ్చే సొమ్ముతో పాటు 1.05 కోట్లు అదనంగా పొందుతారు.

Images source: google