కేసీఆర్ దీక్షకు నేటితో పదేళ్లు: కవిత

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేపట్టిన దీక్షకు నేటితో పదేళ్లు నిండాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చావుదాకా వెళ్లారన్నారు. ఎన్నో ప్రయాసలు పడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారన్నారు. అవమానాలు, చీదరింపులు, కుట్రలు, కుతంత్రాలతో కేసీఆర్ పోరాడడం వల్లనే ఈరోజు తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ దొరికిందన్నారు. కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ స్ఫూర్తితో తెలంగాణ ప్రగతికి పునరంకితమై కేసీఆర్ కు అండగా నిలవాలన్నారు.

Written By: Suresh, Updated On : November 29, 2020 10:15 am
Follow us on

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేపట్టిన దీక్షకు నేటితో పదేళ్లు నిండాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చావుదాకా వెళ్లారన్నారు. ఎన్నో ప్రయాసలు పడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారన్నారు. అవమానాలు, చీదరింపులు, కుట్రలు, కుతంత్రాలతో కేసీఆర్ పోరాడడం వల్లనే ఈరోజు తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ దొరికిందన్నారు. కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ స్ఫూర్తితో తెలంగాణ ప్రగతికి పునరంకితమై కేసీఆర్ కు అండగా నిలవాలన్నారు.