సోనియా గాంధీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతూనే ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి అధినేతను కలిసి తమకే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరడానికి అక్కడే మకాం వేశారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పడున్న పరిస్థతులలో తాను కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. గత కొన్ని రోజులుగా టీపీసీసీఅధ్యక్ష పదవిపై మంతనాలు తీవ్రంగా జరుపుతున్నారు. […]

Written By: Suresh, Updated On : December 16, 2020 1:27 pm
Follow us on

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతూనే ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి అధినేతను కలిసి తమకే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరడానికి అక్కడే మకాం వేశారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పడున్న పరిస్థతులలో తాను కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. గత కొన్ని రోజులుగా టీపీసీసీఅధ్యక్ష పదవిపై మంతనాలు తీవ్రంగా జరుపుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ అందరి అభిప్రాయాలను సేకరించి అధిష్టానానికి అందించారు.