కర్ణాటకలో కరోనా విజ్రంభణ

కర్ణాటక రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24గంటల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 10,145గా నమోదైనట్లు కర్ణాటక ఆరోగ్యశాఖ తెలిపింది. దీనితో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,40,661గా నమోదైనట్లు వెల్లడించింది. తాజాగా వైరస్‌ నుంచి 7,283 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 5,15,7820 మంది డిశ్చార్జి అయ్యారు. ఒక్కరోజులో 67మంది మృతి చెందగా మొత్తంగా 9286గా వుంది. ప్రస్తుతం 1,15,574 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.

Written By: NARESH, Updated On : October 4, 2020 9:46 pm
Follow us on

కర్ణాటక రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24గంటల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 10,145గా నమోదైనట్లు కర్ణాటక ఆరోగ్యశాఖ తెలిపింది. దీనితో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,40,661గా నమోదైనట్లు వెల్లడించింది. తాజాగా వైరస్‌ నుంచి 7,283 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 5,15,7820 మంది డిశ్చార్జి అయ్యారు. ఒక్కరోజులో 67మంది మృతి చెందగా మొత్తంగా 9286గా వుంది. ప్రస్తుతం 1,15,574 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.