HomeజాతీయంWealthiest Temples In India: దేశంలో సంపన్న ఆలయాలివే..

Wealthiest Temples In India: దేశంలో సంపన్న ఆలయాలివే..

Wealthiest Temples In India: ఆధ్యాత్మికతకు ఆలవాలం మనదేశం. ఇక్కడ ఉన్న దేవాలయాలు ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. కొన్ని దేవాలయాల్లో నిధులు, భక్తుల కానుకలు చెల్లింపుతో ఘనమైన ఆదాయాన్ని కలిగి ఉంటున్నాయి. ఇలాంటి దేవాలయాలు మనదేశంలో ఎన్నో ఉన్నాయి. దీంతో ఆలయానికి వచ్చే ఆదాయం ఎంతో తెలిస్తే షాకే. అలాంటి సంపద కలిగి ఉన్న దేవాలయాలు మన దేశంలో కొన్ని ఉండటం గమనార్హం. అక్కడ ఏటా రూ. వందల కోట్లు రావడంతో వాటిని ఖర్చు చేసేందుకు దేవాదాయ అధికారులు పలు కార్యక్రమాలు చేపడుతుంటారు.

Wealthiest Temples In India
Wealthiest Temples In India

కేరళలోని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభ స్వామి సంపద తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అక్కడ భక్తులు ఇచ్చే కానుకలు వచ్చే ఆదాయం విలువ అందరిలో ఆసక్తి గొలుపుతోంది. ఏడాదికి కనీసం రూ.1.20 కోట్లు రావడం అంటే మాటలు కాదు. ఇన్ని కోట్ల ఆదాయం రావడంతో మన దేశంలోనే అత్యంత సంపద కలిగిన దేవాలయంగా దీన్ని చెబుతారు. ఏటా వచ్చే ఆదాయంతో పలు ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. సామాజిక కార్యక్రమాల్లో కూడా సంపదను ఖర్చు చేస్తుంటారు.

మన దేశంలోని దేవాలయాల్లో తిరుమల తిరుపతికి కూడా ప్రాధాన్యం ఉంది. సంపద కలిగిన దేవాలయాల్లో రెండోదిగా గుర్తింపు పొందింది. తిరుపతిలో ఏటా రూ. 650 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది. భక్తులు కానుకల రూపంలో ఇచ్చే ఆదాయమే ఎక్కువ. అందుకే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతి అత్యంత ఆదాయం ఆర్జించే ఆలయాల్లో ఒకటి కావడం గమనార్హం. జమ్ము కాశ్మీర్ లోని శ్రీ వైష్ణో దేవి ఆలయం కూడా సంపద ఎక్కువగానే ఉంటుంది. ఈ ఆలయం ఏటా రూ.500 కోట్ల ఆదాయాన్ని దక్కించుకుంటుంది.

Wealthiest Temples In India
Wealthiest Temples In India

మహారాష్ట్రలోని షిర్డీ సాయి దేవాలయం కూడా ఆదాయం ఘనంగానే సంపాదిస్తుంది. ఇక్కడ ఏటా రూ. 320 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం. ముంబయిలోని సిద్ధివినాయక్ ఆలయం కూడా ఏటా రూ.125 కోట్ల ఆదాయం సమకూర్చుకుంటుంది. పంజాబ్ లోని స్వర్ణ దేవాలయం కూడా ఆదాయం బాగానే సంపాదిస్తుంది. ఇక్కడ ఏటా రూ. 100 కోట్ల ఆదాయం తెచ్చుకుంటుంది. తమిళనాడులోని మధురై లో ఉన్న మీనాక్షి దేవాలయం కూడా ఏటా రూ. 66 కోట్ల ఆదాయం దక్కించుకుంటుంది. ఇవే కాకుండా గుజరాత్ లోని సోమ్ నాథ్ దేవాలయం, కేరళలోని శబరిమల అయ్యప్ప, ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఆదాయాలు సమకూర్చుకుంటాయి. ఇలా దేశంలోని పలు దేవాలయాలు వాటి సంపదతో అత్యంత శక్తివంతంగా మారుతున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version