జూన్ 20 తర్వాత స్పుత్నిక్ వీ టీకాల తొలి బ్యాచ్

స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తొలి బ్యాచ్ జూన్ 20 తర్వాత దేశ రాజధానికి చేరుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ ను ప్రస్తుతం మనం దిగుమతి చేసుకుంటున్నామని భారత్ లో ఆగస్ట్ నుంచి ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేపడతారని చెప్పారు. ఇక ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసుల తగ్గుదలతో కరోనా రోగులకు సులువుగా బెడ్ లు, ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Written By: Suresh, Updated On : May 31, 2021 4:13 pm
Follow us on

స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తొలి బ్యాచ్ జూన్ 20 తర్వాత దేశ రాజధానికి చేరుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ ను ప్రస్తుతం మనం దిగుమతి చేసుకుంటున్నామని భారత్ లో ఆగస్ట్ నుంచి ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేపడతారని చెప్పారు. ఇక ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసుల తగ్గుదలతో కరోనా రోగులకు సులువుగా బెడ్ లు, ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు.