సత్య నాదెళ్ల.. ఇక మైక్రోసాఫ్ట్ చైర్మన్

ఇన్నాళ్లూ మైక్రోసాఫ్ట్ కార్ప్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్లను కొత్త చైర్మన్ గా ప్రకటించింది ఆ సంస్థ. ఇన్నాళ్లూ ఆ స్థానంలో ఉన్న జాన్ థాంప్సన్ ను తప్పించి నాదెళ్లకు ఆ పదవి కట్టబెట్టడం విశేషం. 2014 లో కంపెనీ సీఈవో అయిన తర్వాత మైక్రోసాఫ్ట్ బిజినెస్ బాగా వృద్ధి చెందింది. ఆయన ఆధ్వర్యంలోనే లింక్టిన్, న్యువాక్స్ కమ్యూనికేషన్స్, జెనిమ్యాక్స్ లాంటి కంపెనీలను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది.

Written By: Suresh, Updated On : June 17, 2021 2:03 pm
Follow us on

ఇన్నాళ్లూ మైక్రోసాఫ్ట్ కార్ప్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్లను కొత్త చైర్మన్ గా ప్రకటించింది ఆ సంస్థ. ఇన్నాళ్లూ ఆ స్థానంలో ఉన్న జాన్ థాంప్సన్ ను తప్పించి నాదెళ్లకు ఆ పదవి కట్టబెట్టడం విశేషం. 2014 లో కంపెనీ సీఈవో అయిన తర్వాత మైక్రోసాఫ్ట్ బిజినెస్ బాగా వృద్ధి చెందింది. ఆయన ఆధ్వర్యంలోనే లింక్టిన్, న్యువాక్స్ కమ్యూనికేషన్స్, జెనిమ్యాక్స్ లాంటి కంపెనీలను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది.