https://oktelugu.com/

Revanth Reddy: మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.  కేటీఆర్ కు పాలనపై కొంత నియంత్రణ ఉంటే హైదరాబాద్ లో మరో సంఘటన జరగకపోయేదని అన్నారు. కేటీఆర్‌కు పరిపాలనపై కొంత నియంత్రణ ఉంటే, సింగరేణి కాలనీ సంఘటనను మరచిపోకముందే మంగళ్ టోపీలో ఈ రోజు 9 ఏళ్ల చిన్నారిని వేధించే ప్రయత్నం జరగకపోయేదని తెలిపారు. తెలంగాణలో గత ఏడేళ్లలో పోక్సో నేరాలు 300 శాతం  పెరిగాయని విమర్శించారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 16, 2021 / 05:02 PM IST
    PCC chief Revanth Reddy
    Follow us on

    PCC chief Revanth Reddy

    మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.  కేటీఆర్ కు పాలనపై కొంత నియంత్రణ ఉంటే హైదరాబాద్ లో మరో సంఘటన జరగకపోయేదని అన్నారు. కేటీఆర్‌కు పరిపాలనపై కొంత నియంత్రణ ఉంటే, సింగరేణి కాలనీ సంఘటనను మరచిపోకముందే మంగళ్ టోపీలో ఈ రోజు 9 ఏళ్ల చిన్నారిని వేధించే ప్రయత్నం జరగకపోయేదని తెలిపారు. తెలంగాణలో గత ఏడేళ్లలో పోక్సో నేరాలు 300 శాతం  పెరిగాయని విమర్శించారు.