PM Modi Sindoor Plant: పీఎం నరేంద్ర మోదీ తన నివాసంలో సింధూర్ మొక్కను నాటారు.బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971 లో పాకిస్థాన్ తో భారత్ చేసిన యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన మహిళా బృందం ఇచ్చిన ఈ మొక్కను..పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాటారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్థాన్ తో భారత్ చేసిన యుద్ధంలో కచ్ కు చెందిన తల్లులు, సోదరీమణులు తమ వీర పరాక్రమాలను ప్రదర్శించారని మోదీ అన్నారు.
PM Modi Sindoor Plant: సింధూర్ మొక్కను నాటిన ప్రధాని మోదీ
PM Modi Sindoor Plant పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాటారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు