పద్మ విభూషణ్ సోలి సొరాబ్జీ మృతికి కేసీఆర్ సంతాపం

ప్రముఖ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్, పద్మ విభూషణ్ సోలి సొరాబ్జీ మృతి పట్ల ముఖ్య మంత్రి కే. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతి తెలిపారు. 91 సంవత్సరాల సొరాబ్జీ శుక్రవారం ఉదయం కోవిడ్ -19 తో కన్నుమూశారు. ఆయన భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Written By: Suresh, Updated On : April 30, 2021 3:05 pm
Follow us on

ప్రముఖ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్, పద్మ విభూషణ్ సోలి సొరాబ్జీ మృతి పట్ల ముఖ్య మంత్రి కే. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతి తెలిపారు. 91 సంవత్సరాల సొరాబ్జీ శుక్రవారం ఉదయం కోవిడ్ -19 తో కన్నుమూశారు. ఆయన భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.