Jharkhand: జడ్జి హత్య కేసులో సమాచారం ఇచ్చిన వారికి 5లక్షల రివార్డు

ఝార్ఖండ్ జడ్జి జస్టిస్ ఉత్తమ్ ఆనంద్ హత్య కేసుకు సంబంధించి సమాచారం ఇచ్చిన వారికి రూ. 5లక్షల రివార్డు ఇస్తామని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆదివారం ప్రకటించింది. హత్యకు సంబంధించిన సమాచారం తెలిసినవారు కార్యాలయానికి వచ్చి తెలియజేయవచ్చు. విలువైన సమాచారాన్ని అందించిన వ్యక్తికి రూ. 5 లక్షల నగదు బహుమతి అందజేస్తాం. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం అని సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

Written By: Suresh, Updated On : August 15, 2021 6:30 pm
Follow us on

ఝార్ఖండ్ జడ్జి జస్టిస్ ఉత్తమ్ ఆనంద్ హత్య కేసుకు సంబంధించి సమాచారం ఇచ్చిన వారికి రూ. 5లక్షల రివార్డు ఇస్తామని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆదివారం ప్రకటించింది. హత్యకు సంబంధించిన సమాచారం తెలిసినవారు కార్యాలయానికి వచ్చి తెలియజేయవచ్చు. విలువైన సమాచారాన్ని అందించిన వ్యక్తికి రూ. 5 లక్షల నగదు బహుమతి అందజేస్తాం. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం అని సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది.