రాయల్ ఛాలెంజెర్స బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య నిన్న జరిగిన రసవత్తరమైన పోరులో RCB సూపర్ ఓవర్లో విజయన్ని సొంతం చేసుకుంది. ,మొదట బాటింగ్ చేసిన బెంగళూరు 201పరుగులు చేసింది. ఛేజింగ్ లో మొదట ముంబై తడబడిన చివర్లో ఇషాన్ కిసాన్ మెరుపు దాడులతో మ్యాచ్ డ్రా అయింది. సూపర్ ఓవర్లో ఇషాన్ ను ఎక్కిస్తే మ్యాచ్ గెలిచేదని తనను ఎందుకు ఎక్కించలేదని ఫాన్స్ ప్రశ్నించగా దీని పై MI కోచ్ స్పందించాడు. ఇషాన్ కిషన్ అప్పటికే చాల అలసిపోయాడని అందుకే అనుభవం వున్నా హార్దిక్, పోలార్డ్ లను ఎక్కియాల్సి వచ్చిందని తెలిపాడు.