Homeజాతీయం - అంతర్జాతీయంకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. లష్కరే ఉగ్రవాది హతం

కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. లష్కరే ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్ లోని అనంత్ నాగర్ భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. అనంత్ నాగ్ జిల్లా కొకెర్ నాగ్ ప్రాంతంలోని వైలూలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు సైన్యం పై కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పుల్లో ఒక ముష్కరుడు హతమయ్యాడని కశ్మీర్ ఐజేపీ వెల్లడించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular