Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ఏపీలో నేటి నుంచి కర్ఫ్యూ వేళల సడలింపు

ఏపీలో నేటి నుంచి కర్ఫ్యూ వేళల సడలింపు

ఏపీ ప్రభుత్వం నేటి నుంచి కర్ఫ్యూ వేళలను సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలింపునిచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి మరసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. సాయంత్రం 5 గంటల వరకు దుకాణాల నిర్వహణకు అనుమతి ఉంటుందని సర్కార్ స్పష్టం చేసింది. కరోనా ఉధృతి అధికంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో మధ్యాహన్నం 2 గంటల వరకు కర్ప్యూ సడలింపు అమలులో ఉంటుంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular