
ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆంధ్రజోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ (63) కన్నుమూశారు. వేమూరి కనకదుర్గ మృతికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఉద్యోగులు సంతాపం తెలియజేశారు.