స్టాక్ మార్కెట్.. లాభాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ తొలిసారి 54 వేల మార్క్ ను దాటింది. రెండు సూచీలు ఈ రోజు తాజా జీవనకాల గరిష్టాల్ని నమోదు చేశాయి. చివరకు సెన్సెక్స్ 546 పాయింట్లు లాభపడి 54,369 వద్ద.. నిఫ్టీ 128 పాయింట్లు ఎగబాకి 16,258 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.13 వద్ద నిలిచింది.

Written By: Suresh, Updated On : August 4, 2021 4:16 pm
Follow us on

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ తొలిసారి 54 వేల మార్క్ ను దాటింది. రెండు సూచీలు ఈ రోజు తాజా జీవనకాల గరిష్టాల్ని నమోదు చేశాయి. చివరకు సెన్సెక్స్ 546 పాయింట్లు లాభపడి 54,369 వద్ద.. నిఫ్టీ 128 పాయింట్లు ఎగబాకి 16,258 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.13 వద్ద నిలిచింది.