ఆగస్టు 16 నుంచి పాఠశాలల ప్రారంభం

ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 12 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ అధ్యర్యంలో నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులోపు విద్యా సంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనుల పూర్తికి సీఎం ఆదేశించారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్స్ పై ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

Written By: Suresh, Updated On : July 7, 2021 1:46 pm
Follow us on

ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 12 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ అధ్యర్యంలో నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులోపు విద్యా సంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనుల పూర్తికి సీఎం ఆదేశించారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్స్ పై ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.