ఆంధ్రప్రదేశ్‌Petrol Price: పెట్రోల్ ధర రూ.60కి తగ్గించేందుకు కేంద్రం ప్లాన్..?

Petrol Price: పెట్రోల్ ధర రూ.60కి తగ్గించేందుకు కేంద్రం ప్లాన్..?

Petrol Price: నిన్నా మొన్నటివరకు.. దేశంలో ఆయిల్ ధరలు పెరగడమే తప్ప.. తగ్గడం అనేదే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జనానికి దీపావళి గిఫ్ట్ ఇచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున తగ్గించింది. ఈ ధరలు గురువారం నుంచి అమలులోకి వచ్చాయి.

Petrol Price
Petrol Price

కేంద్రం బాటలో కొన్ని రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాయి. దీంతో.. ఆయా రాష్ట్రాల్లో ఇంధన ధరలు మరింతగా తగ్గాయి. కొన్నిచోట్ల డీజిల్ రేటు ఏకంగా రూ.17 వరకు తగ్గింది. ఒకేసారి భారీగా ధరలు తగ్గడంతో వాహనదారులు కాస్త రిలాక్స్ అవుతున్నారు. సామాన్య ప్రజలకు సైతం కాస్త ఊరట లభించింది. అయితే.. ఇప్పుడు మరో తాజా వార్త వాహనదారులను ఊరిస్తోంది. అదేమంటే.. ఆయిల్ ధరలను మరింత భారీగా తగ్గించందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు చమాచారం. లీటర్ పెట్రోల్ ధరను(Petrol Price) రూ.60కి తగ్గించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

Petrol Price
Central Government is planning to reduce petrol price to Rs. 60

ఇందులో భాగంగా.. ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. దీని కోసం ఇథనాల్ బ్లెండింగ్‌ను పెంచాలని చూస్తోందట. తద్వారా దేశంలో ఫ్లెక్స్ ఫ్యూయెల్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి.. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్లాన్ తయారు చేసినట్లు టాక్. ఐతే ఫ్లెక్స్ ఫ్యూయెల్‌కు అనుగుణంగా కంపెనీలు కూడా ఇంజిన్లను తయారు చేయాల్సి ఉంటుంది.

నిజానికి.. ఎలక్ట్రిక్ వాహనాల కంటే ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలను తయారు చేయడానికే తక్కువ ఖర్చవుతుంది. ఈ ఇంజిన్లలో ఇథనాల్, మిథనాల్, గ్యాసోలిన్ వంటి మిక్సింగ్ చేసిన ఇంధనం కూడా ఉపయోగించొచ్చు. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే.. రానున్న రోజుల్లో పెట్రోల్ ధర రూ.60 దిగివచ్చే వకాశం ఉందని చెబుతున్నారు.

ఎప్పుడో సెంచరీ దాటిపోయిన పెట్రోల్ ధరను 60 రూపాయలకు తీసుకు రావడమనేది సాధారణ విషయం కాదు. అదే సమయంలో పెట్రోల్ లో ఇథనాల్ మోతాదు పెంచితే.. ఇంజన్లు దెబ్బతినే అవకాశం ఉందనే ఆందోళన కూడా ఉంది. మరి, ఏం జరుగుతుంది? కేంద్రం ఎలా చేస్తుంది? అన్నది చూడాలి. ఎలా చేసినా.. లీటరు 60కి దిగితే.. ప్రజలకు అంతకన్నా కావాల్సిందేముంది?

Also Read: పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత.. దీపావళి పండుగ చేసుకోవలట!

పర్యావరణ క్షీణతకు పెట్రోల్, గ్యాస్ ఉత్పత్తి పెరగడమే కారణమా..?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Tammineni Sitaram

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...