spot_img
Homeకరోనా వైరస్కరోనా కంటే ఆ వ్యాధి మరణాలే ఎక్కువ.. ఎందుకంటే..?

కరోనా కంటే ఆ వ్యాధి మరణాలే ఎక్కువ.. ఎందుకంటే..?

COVID-19
దేశంలో గత కొన్ని నెలలుగా వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. కరోనా బారిన పడితే వృద్ధులు, దీర్ఘకాలిక సమస్యలతో బాధ పడేవాళ్లు, తగిన సమయంలో చికిత్స తీసుకోని వాళ్లు ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. అయితే కరోనా కంటే టీబీనే ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. దగ్గు తీవ్రతను బట్టి సులభంగా దగ్గు సాధారణ దగ్గో కాదో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

Also Read: అలర్జీతో బాధ పడుతున్నారా.. ఆ కరోనా వ్యాక్సిన్లే తీసుకోవాలంట..!

అయితే టీబీ వల్ల ఎక్కువమంది చనిపోవడానికి ప్రధాన కారణం చాలామంది ఆలస్యంగా ఈ వ్యాధి లక్షణాలను గుర్తిస్తున్నారు. ఆలస్యంగా గుర్తించడం వల్ల వ్యాధిని నయం చేయడం సాధ్యం కావడం లేదు. ఇప్పటికే టీబీకి వ్యాక్సిన్, మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే సరైన సమయంలో గుర్తిస్తే మాత్రమే టీబీకి సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. భారత్ లో రోజుకు 1200 మంది టీబీ వల్ల మరణిస్తున్నారంటే ఈ వ్యాధి ఎంత ప్రమాదకరమో సులభంగానే అర్థమవుతుంది.

Also Read: ఆ లక్షణాలు ఉంటే కరోనా వ్యాక్సిన్ తీసుకోకూడదా..?

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశంలో ఇప్పటికీ ప్రభావవంతంగా పని చేసే మందులు లేవు. వ్యాధి లక్షణాలను బట్టే వైద్య నిపుణులు రోగులకు మందులను ఇస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నా వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ జరగాల్సి ఉంది. టీబీ మొదట లంగ్స్ కు వ్యాపించి ఆ తరువాత ఇతర అవయవాలకు విస్తరించే అవకాశం ఉంటుంది. మందుల లభ్యత తక్కువగా ఉండటం టీబీ బాధితుల సంఖ్య పెరగడానికి కారణమవుతోంది.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

చాలామంది దగ్గు వస్తే కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు కానీ టీబీ అయ్యే అవకాశం ఉందని అనుకోవడం లేదు. ఫలితంగా రోగులు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నా ఫలితం లేకుండా పోతుంది. సకాలంలో టీబీ వ్యాధిని గుర్తిస్తే సరైన సమయంలో చికిత్స త్వరగా తీసుకోవడంతో పాటు కోలుకునే అవకాశం ఉంటుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper