Ashu Reddy : ప్రైవేట్ భాగంలో పుట్టుమచ్చని చూపిస్తూ అషు రెడ్డి గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు

ఇంస్టాగ్రామ్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ ని దక్కించుకుంది. అక్కడ మొదటి రోజు నుండి ఎలాంటి మాస్క్ లేకుండా నిజాయితీగా వ్యవహరించింది. అందుకే ఆమెని మళ్ళీ బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో కూడా పాల్గొనేలా చేసింది బిగ్ బాస్ టీం.

Written By: NARESH, Updated On : May 30, 2023 1:37 pm
Follow us on

Ashu Reddy : ఇంస్టాగ్రామ్ ని వేదికగా చేసుకొని స్కిన్ షో చెయ్యడం లో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి నేర్పరి. ఈమె అప్లోడ్ చేసే ఫోటోలు మరియు ఇంస్టాగ్రామ్ రీల్ వీడియోస్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తాది.చూసేందుకు సమంత కి జెరాక్స్ కాపీ లాగ ఉండే అషు రెడ్డి చాలా బోల్డ్ గా ఉండే అమ్మాయి. అంతకు ముందు ఈమె కేవలం ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమాని లాగ సోషల్ మీడియా లో పాపులారిటీ ని దక్కించుకుంది.

ఆ తర్వాత ఆమె ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన తర్వాత తన అందం తో మిలియన్ల కొద్దీ ఫాలోయర్స్ ని దక్కించుకుంది. అలా ఇంస్టాగ్రామ్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ ని దక్కించుకుంది. అక్కడ మొదటి రోజు నుండి ఎలాంటి మాస్క్ లేకుండా నిజాయితీగా వ్యవహరించింది. అందుకే ఆమెని మళ్ళీ బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో కూడా పాల్గొనేలా చేసింది బిగ్ బాస్ టీం.

రెండు సీజన్స్ లోను ఆమె టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా వచ్చే రేంజ్ కి అయితే రాలేదు కానీ, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమెకి సినిమాల్లో ఆఫర్స్ కూడా వచ్చాయి. అయితే ఎంత ఎత్తుకి ఎదిగిన ఈమె తన మూలాలను మర్చిపోలేదు, తనని ఇంత సెలబ్రిటీ ని చేసిన ఇంస్టాగ్రామ్ ని అప్పట్లో ఎలా అయితే వాడేదో, ఇప్పటికీ కూడా అదే రేంజ్ ఉత్సాహం తో ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని వాడుతుంది.

ఆమె స్కిన్ షో చేసే ప్రతీ ఫోటో లో ఎద దగ్గర పవన్ కళ్యాణ్ టాటూ కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈసారి ఆమె అప్లోడ్ చేసిన ఫోటోలలో పుట్టుమచ్చ బాగా ఫోకస్ అయ్యింది. కుర్రాళ్ళ చూపు మొత్తం ఆమె పుట్టు మచ్చ మీదకే పోయింది.ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో పేస్తున్నాయి.