Images source : google
ఐపీఎల్ 2025 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టు నిష్క్రమించింది.
Images source : google
పంజాబ్ కింగ్స్తో తలపడే సమయంలో వర్షం రావడంతో డైరెక్ట్గా పంజాబ్ జట్టు ఫైనల్కు చేరింది.
Images source : google
ఈ సీజన్లో సూర్య కుమార్ యాదవ్ మొదటి నుంచి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
Images source : google
ముంబై జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సూర్య కుమార్ యాదవ్ రికార్డు సృష్టించాడు.
Images source : google
మొత్తం 15 ఇన్నింగ్స్లో 67.30 స్టైక్ రేటుతో 673 పరుగులు చేశాడు.
Images source : google
ఇంకో 15 పరుగులు చేసి ఉంటే ఏబీ డివిలియర్స్ రికార్డును అధిగమించేవాడు.
Images source : google
ఒకే ఐపీఎల్ ఎడిషన్ల్ అత్యధిక పరుగులు చేసిన నాన్ ఓపెనంగ్ బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించేవాడు.
Images source : google