సంవత్సరానికోసారి.. సంవత్సరానికి ఒకసారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు కూడా మన దేశంలో ఉన్నాయి. నాగాపురంలోని వేదనారాయణ దేవాలయం, కొల్లాపూర్ లోని లక్ష్మీదేవస్థానం, బెంగుళూరులోని గవిగంగాధర్ దేవస్థానం, అరసవెల్లిలోని సూర్యనారాయణ దేవాలయం, కడప జిల్లాలోని కోదండరామాలయం.