హీరోయిన్ కియారా అద్వానీ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో భూకంపం రేపింది.

ఆమె టెంప్టింగ్ హాట్ ఫోజులు కుర్రాళ్ళ గుండెల్లో గుబులురేపుతున్నాయి.

ఆమె అందాలు కునుకు లేకుండా చేస్తుండగా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

కియారా అద్వానీ తెలుగులో రెండు చిత్రాలు చేశారు. దర్శకుడు కొరటాల శివ భరత్ అనే నేను మూవీతో టాలీవుడ్ కి పరిచయం చేశాడు.

ఆ చిత్రంలో మహేష్ బాబు-కియారా కెమిస్ట్రీ అదిరింది. మూవీ సూపర్ హిట్ కొట్టింది.

ఏడాది కియారా వివాహం చేసుకున్న విషయం తెలిసింది. కొన్నాళ్లుగా హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా డేటింగ్ చేస్తున్న కియారా పెళ్లి పీటలెక్కింది..

తాజాగా బ్లాక్ డ్రెస్సులో ఎద అందాలన్నీ కనిపించేలా కియారా వేసుకున్న డ్రెస్ టెంప్టింగ్ గా ఉంది.

నెటిజన్లు కియారా అందాలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Off-white Banner

Thanks For Reading...