ఇంగ్లాండ్తో ప్రస్తుతం భారత్కి ఐదు టెస్టుల సిరీస్ జరుగుతోంది.
Photo: Google
ఈ టెస్ట్ సిరీస్లో మొదటి మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది.
Photo: Google
ఇదిలా ఉండగా ఇంగ్లాండ్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్లు ఉన్నారు.
Photo: Google
మాజీ ఓపెన్ రవి శాస్త్రి ఇంగ్లాండ్లో ఐదు మ్యాచ్ల్లో రెండు సెంచరీలు చేశాడు.
Photo: Google
గవాస్కర్ ఆరు మ్యాచ్ల్లో రెండు సెంచరీలు సాధించాడు.
Photo: Google
విజయ్ మర్చంట్ ఆరు మ్యాచ్ల్లో రెండు సెంచరీలు సాధించాడు
Photo: Google
రాహుల్ ద్రవిడ్ ఓపెనర్గా మూడు మ్యాచ్ల్లో రెండు సెంచరీలు చేశాడు.
Photo: Google
ఓపెనర్గా కెఎల్ రాహుల్ తొమ్మిది మ్యాచ్ల్లో మూడు సెంచరీలు చేశాడు.
Photo: Google
ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా రాహుల్ చరిత్ర సృష్టించాడు.
Photo: Google
రాహుల్ ఎక్కువగా ఓవల్, లార్డ్స్, హెడింగ్లీలో సెంచరీలు చేశాడు.
Photo: Google
ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో రాహుల్ 43.11 సగటుతో 776 పరుగులు చేశాడు.
Photo: Google
FIND OUT MORE